రేపు జరగునున్న సీమాంధ్ర ఎన్నికలకు వెళ్ళనున్న ఓటర్లతో హైద్రాబాద్ బస్టాండ్లు, రైల్వేస్టేషన్లు నిండిపోయాయి. ఇంతమంది ఓటర్లు తమ ఓటును తము పని చేసే లేదా ఉండే హైద్రాబాద్ కి ఎందుకు మార్చుకోలేదు..... దీనినిబట్టి ఈ రెండు మూడు సంవత్సరాలలో వీరంతా హైద్రాబాద్ ను ఖాళి చేయడం ఖాయం....
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి